Blog
తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు ఇలా సంక్రమిస్తుంది
తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది. దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు.
నన్నడిగి కన్నావా? కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము.
కోపాన్ని జయించిన వాడే పురుషోత్తముడు
కోపంతో ఉన్నవాడు ఎటువంటి పాపపు పనులకైనా సిద్దపదతాడు. వాడు పెద్దవారిని గురువులను సైతము వధించడానికి వెనుకాడడు. తన కఠినమైన మాటలతో సాధుజనులను అధిక్షేపిస్తు౦టాడు.
ఆ బాలరామున్ని సేవిస్తున్నాను
|| శుద్దా౦తే మాత్రుమధ్యే దశరధపురతః సంచరంతం పరం తంకాంచీదామానువిద్ధ్ర ప్రతిమణి విలసత్ కింకిణీ న...
డేవిడ్ ఫ్రాలే
డేవిడ్ ఫ్రాలే గారు అమెరికాలో ఒక కాథలిక్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఆయన సనాతన ధర్మంపై మక్కువతో భారతదేశం వచ్చి రచయితగా, జ్యోతిష్కుడుగా, ఉపాధ్యాయుడుగా మార్పుచెంది "పండిత వామదేవ శాస్త్రి"గా పేరు గాంచారు.
శ్రీకృష్ణుడిని నిందించవద్దు
శ్రీకృష్ణుడిని నిందించేవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కొందరు హిందువులు కూడా ఉన్నారు. కొంతమందిని నేను చూసాను కూడా. సరైన జ్ఞానం లేకపోవడమే అందుకు కారణం.
ఉపనిషత్ అంటే ఏమిటి?
మానవులకు మోక్షమార్గాన్ని చూపేవే ఉపనిషత్తులు. ఇవి వేదాలకు చివరలో ఉండటం వల్ల వేదాంతాలు అని పేరువచ్చింది.
“ధర్మం”
మనం సంకల్పం అని ఒకటి చేస్తూఉంటాం. ప్రతీ రోజూ పూజ చేసేటప్పుడు "దేశకాలసంకీర్తనమూ" అంటారు.
అందులో "భరత వర్షే, భరత ఖండే" అని చెప్తూంటం. దేశమూ, కాలమూ ఈ రండూ ప్రధానంగా దేనికొరకు అంటే ధర్మానుష్ఠానం కొరకు.
ఓ ఆత్మ యోక్క శోకం
జీవితం ఎంత విలువయినదో తెలియదలుచుకుంటే ఇది చదవండి. యుక్త వయసువారు చదవడం ఇ౦కా ఉత్తమం!
“చేతులారా శివుని బూజింపడేని” శ్లోకం
చేతులారంగ శివునిఁ బూజింపఁడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ
గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
ఆచారాలు అభీష్టసిద్ధులు
"భారతీయ ఆచారంలో" గృహస్దుయొక్క పధాన కర్తవ్యాలలో అతిధి మర్యాద ముఖ్యమైనది. అందులో తెలియజేయబడ్డ ఎన్నో ధర్మసూక్ష్మాలలో తెలుసుకుంటే మన సంస్కృతి యొక్క ఔన్నత్వం అర్ధమవుతుంది!