Blog
వేద గణితం
గణితము వేద కాలము నుండి భారతీయ సంప్రదాయములో భాగమేనని మన వేద గణితము ద్వారా మనకు తెలియు చున్నది. గణితము ప్రాచీన భారతదేశముతో పాటు ప్రాచీన ఈజిప్టు, మెసపుటేమియా, ప్రాచీన చైనా, ప్రాచీన గ్రీకు నాగరికతలలో ఎక్కువగా అభివృద్ధి చెందినది. ప్రపంచ వ్యాప్తముగా గణితము అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది. సంఖ్యామానానికి పట్టుకొమ్మ అయిన సున్నా భారతీయుల ఆవిష్కరణే.
‘ధర్మం’ అంటే ఏంటి?
శ్లో|| ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః| హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్...
హైందవధర్మంలో చెప్పబడిన వైరుధ్యం (Paradox)
"వైరుధ్యం" (paradox) అనేది ఒక నివేదిక లేదా ఒక ప్రశ్న. దానిని పరిశీలించినప్పుడు అది నిజమా అబద్దమా, ఏది సరైన అర్ధం, ఏది సరైన నిర్ధారణ అనేది అర్ధం కాకుండా చేసేదే పారడాక్స్.
వేదం తెలియజేసేది అపారము
ఈ నాటి శాస్త్రవేత్తలు అణువులో ఉన్న “గాడ్ ఎలిమెన్ట్” (God Element – Atom) ని కనిపెట్టాము అని ప్రకటించారు. అణువులో ఎన్నో రకాల అంశలు ఉంటాయి, అందులో ఇది దైవ అంశ కావచ్చు అని గమణించారు. అణువులో దైవ శక్తి ఎట్లా ఉంటుందో మన పూర్వ ఋషులు వివరిస్తూ “అణోరణీయాన్ మహతోమహీయాన్” అని కఠోపనిషద్ చెబుతుంది.
శృంగారం అంటే ఏమిటి?
ప్రస్తుతం కాలమును దృష్టిలో ఉంచుకుని ఎంతో విలువైన విషయాన్ని ఆర్దమయ్యేట్టుగా వ్రాసాను. తప్పకుండ అందరూ చదివి షేర్ చేయండి! మీ పిల్లలకు కూడా...
మహా మృత్యుంజయ మంత్రం – తాత్పర్యం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
కోపం – పగ
కోపానికి పుట్టిన బిడ్డ పగ. ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకే పగ ఉన్న మనిషిని పాము ఉన్న ఇంటితో పోల్చాడు కవి తిక్కన మహాభారతంలో. ఎందుకంటే మనస్సులో ఎవరిమీదైనా పగ ఉంటే వారు స్థిమితంగా ఉండలేరు. ఎదుటివారిని స్థిమితంగా ఉండనివ్వరు కూడా. పగబట్టిన వారు తమ అభివృద్ధి మీద తమ బాగోగుల గురించి పట్టించుకోకుండా తాము పగబట్టిన వారిని నాశనం చేయడం కోసమే ఎదురుచూస్తూ ఉంటారు.
నిత్య పారాయణ శ్లోకాలు
మన యాంత్రిక జీవినంలో ప్రశాంతత , సుఖం కనుమరుగైన వేల మనస్సుకు శాంతిని, ఆలోచనలను శుభ్రం చేసుకుంటూ జీవితాన్ని మార్చుకునే వీలు కల్పించే నిత్య పారాయణ శ్లోకాలు
“ఐదు” యొక్క విశిష్టత
మన చేతులకి ఐదు వేళ్ళు ఉండబట్టి ఐదుకీ చేతికీ ఒకవిధమైన సంబంధం ఉంది. ఐదు చేతుల మల్లి మొగ్గలు కొంటే ఐదైదులు ఇరవై అయిదు, పైన ఒక చెయ్యి కొసరుతో వెరసి ముఫ్ఫై మొగ్గలు వస్తాయి.
ఆధ్యాత్మిక మార్గాన్ని సులభం చేసుకోండి
భక్తికి కావాల్సింది నిర్మలమయిన "మనసు". మీరు ఋషులను, మునులను గమనిస్తే మనసును కేంద్రీకరించి ప్రశాంతమయిన ప్రపంచంలో ఉంటూ ఉంటారు.
మరి యాంత్రిక జీవనంలో కుదురుతుందా? కుదురుతుంది!