కవులు మహాపురుషులు
భావనఋషి మరియు పద్మశాలి వంశ స్థాపన
భావనఋషి గారు పద్మశాలి వంశము యొక్క మూలపురుషుడు. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ అంశగా భక్తుల భావిస్తారు. ఆయన వైశాఖ శుద్ధ పంచమి మృగశిర నక్షత్ర...
శ్రీకృష్ణదేవరాయల వారి చరిత్ర
విజయనగర సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధ రాజు కృష్ణదేవరాయలవారు. ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని అత్యంత ముఖ్యమైన సమయంలో పరిపాలించారు. ఆయన భారతదేశ...
సనాతనధర్మ ఋషుల జాబితా
అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు
అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ ...
కిరాతార్జునీయం – మహాకవి భారవి
కిరాతార్జునీయం 6వ శతాబ్దంలో మహాకవి భారవి చే రచింపబడిన సంస్కృత పద్య కావ్యం. ఈ కావ్యం అర్జునుడు మరియు మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్దాన్ని తెలుపుతూ రాయబడింది. సంస్కృతంలోని ఆరు మహా కావ్యాలలో ఒకటిగా కిరాతార్జునీయం కొనియాడబడింది.
మాస్టర్ సి.వి.వి
దక్షిణ భారతదేశములో, దేవాలయముల నగరముగా ప్రసిద్ధి గాంచిన క్షేత్ర రాజము, “కుంభకోణము” అనబడే పట్టణమున “కంచుపాటి వెంకటరావు వెంకాస్వామిరావు” అనే నామధేయముతో మాస్టర్ సి. వి. వి. గారు 1868 వ సంవత్సరము ఆగష్టు 4 వ తేదీన అవతారమూర్తిగా ఉదయించారు.కుంభకోణము పేరులో కుంభ రాశికి కోణ దృష్టిలో ఉన్న వాయు రాశి అయిన మిథున రాశిలో ఈ యోగము ఉపదేశింపబడడం ఒక రహస్య సంకేతము.
సిద్ధాంతాలకతీతంగా శ్రీ శ్రీ
శ్రీశ్రీ ఏ సిద్ధాంతానికీ, ఏ దృక్పథానికీ చెందిన కవి కాదు. శ్రీశ్రీ ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక విరాట్ స్వరూపం. తెలుగు జాతి శిరస్సున ధరించాల్సిన కిరీటం.
ఇలాంటి వారితో మాత్రమే స్నేహం చేయాలి…
స్నేహము అంటే ఇద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధం. అది జీవితాన్ని ఉద్దరించాలే తప్ప పాడుచేయకూడదు.