"పరమాత్మునికి వందనం"
"వైకుంఠ౦"లో ప్రశాంతంగా సేదతీరే అవకాశం ఉండి కూడా యుగయుగములందు అవతార స్వీకరణములు చేస్తూ, తను కష్టపడుతూ చెడు నుంచి, రాక్షసుల నుంచి మనుష్యులను కాపాడుచున్న ఆ పరమాత్మున్ని "కలియుగములో" మనమే త్రికరణశుద్ధితో కూడిన భక్తి శ్రద్ధలతో ఆయనను కాపాడాలి.
అసలయిన వేదమనును, శాస్త్రమును మన జేవితాలలోనికి ఆహ్వానిద్దాం. తెలుసుకునే ప్రయత్నము చేసి, జీవినశైలి మార్చుకుంటూ బాగు చేసుకుందాం. మన జీవితాలు, భవిష్యత్తు మన చేతిలోనే ఉన్నాయి.
Comments (0)
Facebook Comments (0)